వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలోకాంగ్రెస్‌-ఎన్‌సిపి విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:చర్చలకు వచ్చే పీపుల్స్‌వార్‌నేతలకు మంజీరా అతిథి గృహంలో విడిదిచేస్తారు. పీపుల్స్‌వార్‌ నేతలురామకృష్ణ, సుధాకర్‌, గణేష్‌మంగళవారం ఉదయం ఆరు గంటలకుహైదరాబాద్‌ చేరుకుంటారు.

హైదరాబాద్‌కుచేరుకోగానే నక్సల్స్‌ నేతలరక్షణ బాధ్యతను తాముతీసుకుంటామని హైదరాబాద్‌ నగరపోలీసు కమీషనర్‌ ఆర్‌.పి. సింహ్‌విలేకరులకు చెప్పారు. సింహ్‌సోమవారం హోం మంత్రి కె. జానారెడ్డినికలిసి ఈ విషయమై మాట్లాడారు. వారుహైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఉండేఅవకాశం ఉంది. మధ్యలో వారు ఈ నెలపదమూడవ తేదీన ఖమ్మం జిల్లాలో జరిగేజనశక్తి సభకుహాజరవుతారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X