వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌:నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం జరిగినరోడ్డు ప్రమాదంలో ఆరుగురుదుర్మరణం పాలయ్యారు. మరోఆరుగురు గాయపడ్డారు.గాయపడినవారు ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు.

బాల్కొండమండలం చిట్టాపూర్‌ గ్రామ శివారులోఆటోలను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంసంభవించింది. ఆటోలో ప్రయాణిస్తున్ననలుగురు మహిళలు, ఇద్దరుపురుషులు మరణించారు.గాయపడినవారిలో ఇద్దరు పిల్లలుఉన్నారు. మృతులు అదే జిల్లాకు చెందిననాగపూర్‌కు చెందినవారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X