వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ సహా అన్ని అంశాలపై ఐక్య ప్రగతిశీలకూటమి (యుపిఎ) కనీస ఉమ్మడికార్యక్రమం (సియంపి) ప్రకారమేనడుచుకుంటామని అఖిల భారతకాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి)నాయకుడు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌చెప్పారు.

ఆయనమంగళవారం ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ (పిసిసి) కార్యాలయం గాంధీభవన్‌లో పిసిసి ఆఫీసు బేరర్లతో, పార్టీజిల్లా అధ్యక్షులతోసమావేశమయ్యారు. సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఆయనసమీక్షించారు. నవంబర్‌ పదిహేడవతేదీన సభ్యత్వ నమోదుకార్యక్రమం పూర్తవుతుందనిఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X