వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఎఎస్ అధికారి బర్తరఫ్కుములాయం సిఫార్సు
హైదరాబాద్:ప్రభుత్వం మరో విప్లవ పార్టీనిచర్చలకు ఆహ్వానించింది. ఇండియా సంయుక్తరాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (సిపియుయస్ఐ)నిచర్చలకు ఆహ్వానిస్తూ రాసిన లేఖను హోంమంత్రి కె. జానారెడ్డి మంగళవారం ఆనక్సలైట్ పార్టీ ప్రతినిధులకుఅందజేశారు. తమను చర్చలకుఆహ్వానించకుండా ప్రభుత్వం వ్యూహాత్మకకుట్ర చేసిందని ఆ పార్టీ విమర్శించింది. ఈనేపథ్యంలో ఆ ఆహ్వానం వెళ్లింది.
Story first published: Tuesday, October 12, 2004, 23:53 [IST]