వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఎఎస్ అధికారి బర్తరఫ్కుములాయం సిఫార్సు
హైదరాబాద్:ప్రత్యేక తెలంగాణను ప్రజలుకోరుతున్నారని, అందువల్ల తాముదానికి నాయకత్వంవహించాలనుకుంటున్నామనిపీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిరామకృష్ణ చెప్పారు. అయితే తాముప్రజాస్వామిక తెలంగాణనుకోరుతున్నామని, ఇది ప్రజలు పోరాడిసాధించుకోవాల్సిందేనని, ప్రత్యేకతెలంగాణను ప్రజలుకోరుతున్నందున ఆ డిమాండ్నుపెడుతున్నామని ఆయనమంగళవారం మీట్ ది ప్రెస్కార్యక్రమంలో ఒక ప్రశ్నలకుసమాధానంగా అన్నారు.
చర్చలుమ్యాచ్ ఫిక్సింగ్ అనే కేంద్ర మాజీ హోంమంత్రి ఎల్.కె. అద్వానీ విమర్శను ఆయనఖండించారు. పార్లమెంటరీ పార్టీలు ఆ విమర్శచేస్తుంటాయని ఆయన అన్నారు. కాంగ్రెస్,తెలుగుదేశం, బిజెపిలు ఒక వర్గానికిప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలని, తాముపీడిత వర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నామని, అందువల్లపార్లమెంటరీ పార్టీలతో అపవిత్ర కలయికఉండదని ఆయన వివరించారు.
Comments
Story first published: Tuesday, October 12, 2004, 23:53 [IST]