వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎఎస్‌ అధికారి బర్తరఫ్‌కుములాయం సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆసిఫ్‌నగర్‌, సిద్ధిపేట ఎన్నికల్లో కాంగ్రెస్‌,తెలంగాణ రాష్ట్ర సమితి అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నాయనితెలుగుదేశం నాయకులు టి.దేవేందర్‌ గౌడ్‌, కె. ఎర్రంనాయుడువిమర్శించారు. డబ్బులు వెదజల్లి ఈ ఎన్నికల్లోగెలవాలనుకుంటున్నాయని వారుమంగళవారం విలేకరులసమావేశంలో అన్నారు.

అధికారులు,పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగావ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు పచ్చి అబద్ధాలు ఆడుతూఅధికార దాహంతో కేంద్రంలో, రాష్ట్రంలోమంత్రి పదవులు పొంది తెలంగాణకుఅన్యాయం చేసేందుకు పూనుకున్నారనిదేవేందర్‌ గౌడ్‌ అన్నారు. సిద్ధిపేటలోప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని, పోలీసులుప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనిఎర్రంనాయుడు విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X