వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలింగ్యాభై శాతం: ముగ్గురు మృతి
హైదరాబాద్:ఆసిఫ్నగర్ శాసనసభానియోజకవర్గంలో ఓటు వేయడానికి ప్రజలుపెద్దగా ఆసక్తి చూపలేదు. ఓట్ల పోలింగ్చాలా తక్కువగా నమోదైంది. ముప్పైయేడు శాతం మంది ఓటర్లు మాత్రమేతమ ఓటు హక్కునువినియోగించుకున్నారు. ఆసిఫ్నగర్,సిద్ధిపేట శాసనసభా నియోజవర్గాలకుబుధవారంనాడు పోలింగ్ జరిగింది.
Comments
Story first published: Wednesday, October 13, 2004, 23:53 [IST]