వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలుబహిరంగంగా జరగాలి: అమర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణపై నిర్ణయాన్ని తమ పార్టీఅధినాయకురాలు సోనియా గాంధీకేవదిలేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌చెప్పారు. ఆయన బుధవారంముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డిని కలిశారు. ఆయనరాజశేఖర్‌ రెడ్డితో ఉప ఎన్నికల తీరు,నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, తెలంగాణరాష్ట్ర సమితితో సంబంధాలు, నక్సల్స్‌తోచర్చలు, తదితరాలపై చర్చించినట్లుతెలుస్తోంది.

ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిమార్పుపై సంప్రదింపులుజరుగుతున్నాయని, అయితే తుదినిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.నక్సలైట్లతో చర్చలు మంచిప్రయత్నమని, అవి ఫలప్రదం కావాలనిఆయన అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోకాంగ్రెస్‌ కూటమిదే విజయమని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X