వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్‌యాభై శాతం: ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మహారాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ,శాసనసభా స్థానాలకు బుధవారం జరిగినపోలింగ్‌ చెదురుమొదురు సంఘటనలుమినహా దాదాపు ప్రశాంతంగా జరిగింది. రెండువందల ఎనబై ఎనిమిది మహారాష్ట్రశాసనసభా స్థానాలకు, మూడు లోక్‌సభస్థానాలకు, ముప్పై తొమ్మిది శాసనసభాస్థానాలకు బుధవారం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌యాబై శాతం జరిగినట్లు అంచనా.

ఉత్తరప్రదేశ్‌లోనిమైనిపురి లోక్‌సభ స్థానం పరిధిలో జరిగినపోలింగ్‌ హింసలో ఇద్దరు వ్యక్తులుమరణించారు. మహారాష్ట్రలోని విదర్భప్రాంతంలో గల గడ్చిరోలి జిల్లాలోనక్సలైట్లు పోలీసు గస్తీపై దాడిచేశారు. ఒక పోలీసు ఈ దాడిలోగాయపడ్డాడు. ఓటింగ్‌ మందకొడిగాప్రారంభమైనప్పటికీ క్రమంగాపుంజుకుంది. ఉత్తరప్రదేశ్‌లోనే మరోచోట జరిగిన హింసలో ఒక వ్యక్తిమరణించాడు. మహారాష్ట్రలో విషాహారంతిన్న వంద మంది యన్‌సిపికార్యకర్తలు ఆస్పత్రి పాలయ్యారు.మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోకాంగ్రెస్‌- యన్‌సిపి కూటమి ఆధిక్యతసాధించే అవకాశం ఉన్నదని ఆజ్‌తక్‌సర్వే వెల్లడించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X