వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెంచరీతోభారత్ను ఆదుకున్న సెహ్వాగ్
చెన్నై:వీరేంద్ర సెహ్వాగ్ తన అద్భుతసెంచరీతో భారత జట్టును ఆదుకున్నాడు. ఈమధ్య కాలంలో అంతగారాణించలేకపోతున్న సెహ్వాగ్ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టురెండో రోజు శుక్రవారం తనసహజసిద్ధమైన ఆటతో ప్రేక్షకులనుఅలరించాడు. సెహ్వాగ్ నూటా యాబై అయిదుపరుగులు చేసి అవుటయ్యాడు. ఇది టెస్టుల్లోఅతనికి ఏడో సెంచరీ. ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్షేన్ వార్న్ ప్రపంచ రికార్డునునెలకొల్పాడు. అత్యధిక వికెట్లు తీసినబౌలర్గా శ్రీలంక బౌలర్ ముత్తయ్యమురళీథరన్ రికార్డును అతనుబద్దలు కొట్టాడు.
Comments
Story first published: Friday, October 15, 2004, 23:53 [IST]