వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలవెనక రహస్య ఎజెండా లేదు: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్యజరుగుతున్న చర్చల్లో రహస్య ఎజెండాగానీ, రహస్య వ్యూహాలు గానీ లేవని హోంమంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు.నక్సలైట్‌ నేతలతో ప్రభుత్వప్రతినిధులు శుక్రవారం ముఖాముఖిచర్చలు ప్రారంభించారు. చర్చలవివరాలను వెల్లడించడం లేదు.

చర్చలతర్వాత నక్సలైట్లకు ఆయుధాలతోపని ఉండదని ఆయన అన్నారు. సాయుధమార్గం వీడి ప్రజాస్వామ్య చట్రంలోకిరావాలనే తాము నక్సలైట్లతో చర్చలుజరుపుతున్నామని ఆయన చెప్పారు.రాజ్యాంగ పరిధిలో సమస్యలనుపరిష్కరిస్తామని ఆయన చెప్పారు.గ్రామీణాభివృద్ధికి, సాగునీటికి,వ్యవసాయానికి తాము ఇస్తున్నప్రాధాన్యం నక్సలైట్ల డిమాండ్లనునెరవేరుస్తాయని ఆయన అన్నారు.గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామనిఆయన అన్నారు.చర్చలపట్ల నక్సలైట్లకు, తమకు మధ్యపరస్పర అవగాహనకలుగుతుందని ఆయన అన్నారు.నక్సలైట్లతో చర్చలు జరపాలని తాముప్రతిపక్షంలో ఉన్నప్పుడే సూచిస్తూవచ్చామని, తాము అధికారంలోకి వస్తేనక్సలైట్లతో చర్చలు జరుపుతామనిఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామని, ఆ మేరకుచర్చలు జరుగుతున్నాయని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X