వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొద్ది మందికోసం పులిచింతల: జయశంకర్
హైదరాబాద్:తెలంగాణ అన్యాయానికి, కృష్ణా డెల్టాఅభివృద్ధికి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్నిచేపడుతున్నారని తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్యస్) సిద్ధాంతకర్త,కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టునిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణవిద్యావంతుల ఆధ్వర్యంలో శుక్రవారంహైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్దనిరసన ప్రదర్శన జరిగింది.
Comments
Story first published: Friday, October 15, 2004, 23:53 [IST]