వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతల:అటు భూమిపూజ, ఇటు నిరసన
గుంటూరు:కృష్ణా నదిపై పులిచింతలకు ఇవతలివైపున ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి భూమి పూజచేస్తుండగా అవతలి వైపు నిరసనవెల్లువ పెల్లుబుకింది. నల్లగొండ జిల్లావాసులు పెద్ద యెత్తున ధర్నాచేశారు. నష్టపరిహారం చెల్లించకుండాప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టకూడదనిముంపు గ్రామాల ప్రజలు డిమాండ్చేశారు.
Story first published: Friday, October 15, 2004, 23:53 [IST]