వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులిచింతల:అటు భూమిపూజ, ఇటు నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు:కృష్ణా నదిపై పులిచింతలకు ఇవతలివైపున ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి భూమి పూజచేస్తుండగా అవతలి వైపు నిరసనవెల్లువ పెల్లుబుకింది. నల్లగొండ జిల్లావాసులు పెద్ద యెత్తున ధర్నాచేశారు. నష్టపరిహారం చెల్లించకుండాప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టకూడదనిముంపు గ్రామాల ప్రజలు డిమాండ్‌చేశారు.

నెమలిపురంగ్రామ ప్రజలు ధర్నా చేశారు.కాంట్రాక్టర్‌ తెచ్చిన ప్రొక్లెయినర్‌ను,లారీలను రాళ్లతో కొట్టి నిరసనకారులువెనక్కి పంపారు. భూమి పూజసందర్భంగా ఈ ప్రాంతాన్ని పోలసులుదిగ్బంధం చేశారు. కూంబింగ్‌చేపట్టారు. పులిచింతల ప్రాజెక్టుకుభూమిపూజ చేయడాన్ని హైదరాబాద్‌లో సిపి ఐ(మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శిరామకృష్ణ నిరసనవ్యతిరేకించారు. ప్రభుత్వంతోజరుగుతున్న చర్చల ప్రారంభంలోనేఆయన తన నిరసనను వ్యక్తంచేశారు. పులిచింతల ప్రాజెక్టునునక్సలైట్లు, తెలంగాణ రాష్ట్ర సమితివ్యతిరేకిస్తున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X