వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవరివైనాఅభివృద్ధి మాటలే వింటాం: వైయస్
గుంటూరు:నక్సల్స్ మాటలే కాదు, అభివృద్ధికితోడ్పడే మాటలు ఎవరు చెప్పినా వింటామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. పులిచింతలప్రాజెక్టుకు ఆయన శుక్రవారంకృష్ణానదికి కుడిపైపున పులిచింతల,మాదిపాడు గ్రామాల మధ్యశంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలోమాట్లాడిన అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాతహెలికాప్టర్లో నల్లగొండ జిల్లాకుబయలుదేరి వెళ్లారు.
Comments
Story first published: Friday, October 15, 2004, 23:53 [IST]