వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలహీనవర్గాలకుపదివేల ఇళ్ళు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలో బలహీనవర్గాలకు పదివే లఇళ్ళు కట్టించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.శనివారం సమావేశమైన మంత్రివర్గం ఇంకాఅనేక ముఖ్య నిర్ణయాలను తీసుకుంది.తాటిచెట్లు సమీపంలో లేని చోట్ల కల్తీ కల్లునునిరోధించేందుకు కల్లుఅమ్మకాలను నిషేధిస్తూ నిర్ణయంతీసుకున్నారు.

టిటిడిబోర్డు సభ్యులసంఖ్యను పదమూడు నుంచి పదిహేనుకుపెంచాలని నిర్ణయించారు. రిజ్రిస్టేషన్‌, స్టాంపుడ్యూటీల పెంపుపై నిర్ణయాన్ని ఆశాఖాధిపతికే విడిచిపెట్టాలని కేబినెట్‌లో నిర్ణయించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X