వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసిఫ్నగర్ఫలితం వైఎస్ ఓటమి: టిడిపి
హైదరాబాద్:ఆసిఫ్నగర్లో కాంగ్రెస్ ఓటమికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డనైతిక బాధ్యత వహించాలని, ఇది ఆయనఓటమితో సమానమని తెలుగుదేశం పార్టీశనివారం వ్యాఖ్యానించింది. పదిహేను మందిమంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపినాఅధికార పార్టీ విజయం సాధించకపోవడంప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలఫలితమని వారు వ్యాఖ్యానించారు.
Story first published: Saturday, October 16, 2004, 23:53 [IST]