వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకయ్యరాజీనామా: అద్వానీకి పార్టీ పగ్గాలు
న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ (బిజెపి) పగ్గాలనుమాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీచేపట్టనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి ఎం. వెంకయ్యనాయుడురాజీనామా చేశారు. దీంతో పార్టీనాయకత్వాన్ని ఐదోసారి అద్వానీస్వీకరించడానికి సిద్ధపడినట్లుసమాచారం.
Comments
Story first published: Monday, October 18, 2004, 23:53 [IST]