వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యరాజీనామా: అద్వానీకి పార్టీ పగ్గాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ (బిజెపి) పగ్గాలనుమాజీ ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీచేపట్టనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి ఎం. వెంకయ్యనాయుడురాజీనామా చేశారు. దీంతో పార్టీనాయకత్వాన్ని ఐదోసారి అద్వానీస్వీకరించడానికి సిద్ధపడినట్లుసమాచారం.

తానుపార్టీ పదవి నుంచి తప్పుకుంటాననివెంకయ్యనాయుడు సోమవారం అటల్‌బిహారీ వాజ్‌పేయిని, అద్వానీలతో జరిగినసమావేశంలో పట్టుబట్టారు. ఈసమావేశంలో జస్వంత్‌ సింగ్‌,యశ్వంత్‌ సిన్హా, సుష్మా స్వరాజ్‌,ప్రమోద్‌ మహాజన్‌ కూడా ఉన్నట్లుతెలుస్తోంది.మహారాష్ట్రఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాచేస్తానని వెంకయ్యనాయుడుశనివారమే పార్టీ సీనియర్‌ నేతలసమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఆతర్వాత సోమవారం కూడా ఇదేవిషయాన్ని ఆయన చెప్పారు. అయితేవెంకయ్యనాయుడు రాజీనామాను అద్వానీతిరస్కరించినట్లు మొదట వార్తలు వచ్చాయి.తుదకు వెంకయ్యనాయుడు విజ్ఞప్తినిఅంగీకరించి, పార్టీ పగ్గాలు తాను చేపట్టాలని అద్వానీనిర్ణయం తీసుకున్నట్లుచెబుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X