వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజన పిల్లలకురామయ్య ఐఐటి కోచింగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం:విజయనగరం జిల్లా పార్వతీపురంఐటిడిఐ, విద్యావేత్త రామయ్యకుమధ్య గిరిజన బాలబాలికలు ఐ ఐటి కోచింగ్‌ ఇచ్చేఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి సమక్షంలోసోమవారం ఈ ఒప్పందంపై సంతకాలుజరిగాయి.

వికాస్‌సహకారంతో నలబై మంది గిరిజనబాలబాలికలను గుర్తించారు. వీరికిరామయ్య ఐ ఐటి కోచింగ్‌ ఇస్తారు. ఈకార్యక్రమాన్ని ఇతర గిరిజన ప్రాంతాలకువిస్తరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌పూర్తయ్యే వరకు రామయ్య గిరిజనబాలబాలికలకు ఈ శిక్షణ ఇస్తారు. రామయ్యకృషిని రాజశేఖర్‌ రెడ్డిప్రశంసించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X