వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపిప్రభుత్వంలో బియ్యం గల్లంతు:రోశయ్య
హైదరాబాద్:గత తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికఅవకతవకలకు పాల్పడిందని ఆర్థికమంత్రి కె. రోశయ్య చెప్పారు. పనికిఆహారం బియ్యాన్ని దారి మళ్లించిందని ఆయనసోమవారం విలేకరుల సమావేశంలోఆరోపించారు. ఇటువంటి ఫ్రాడ్ ఎవరైనావ్యక్తులు చేసి వుంటే జైలు కటకటాలులెక్కించాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఇదిఆర్థిక నేరం కిందికే వస్తుందనిఆయన అన్నారు.
Comments
Story first published: Monday, October 18, 2004, 23:53 [IST]