వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకయ్యరాజీనామా: అద్వానీ తిరస్కృతి
న్యూఢిల్లీ:మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమికిబాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి భారతీయ జనతా పార్టీ (బిజెపి)అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుముందుకు వచ్చారు. తాను పార్టీపదవికి రాజీనామా చేయాలనే తననిర్ణయాన్ని ఆయన సోమవారం సీనియర్నేతలు వాజ్పేయికి, అద్వానీకితెలియజేశారు.
Comments
Story first published: Monday, October 18, 2004, 23:53 [IST]