వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్యరాజీనామా: అద్వానీ తిరస్కృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమికిబాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి భారతీయ జనతా పార్టీ (బిజెపి)అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుముందుకు వచ్చారు. తాను పార్టీపదవికి రాజీనామా చేయాలనే తననిర్ణయాన్ని ఆయన సోమవారం సీనియర్‌నేతలు వాజ్‌పేయికి, అద్వానీకితెలియజేశారు.

మాజీప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నివాసంలోశనివారం జరిగిన పార్టీ సీనియర్‌ నేతలసమావేశంలోనే వెంకయ్యనాయుడుతన నిర్ణయాన్ని వెల్లడించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. వెంకయ్యనాయుడురాజీనామా నిర్ణయాన్ని ఎల్‌.కె. అద్వానీతోసిపుచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపిఘోరంగా దెబ్బ తిన్న విషయంతెలిసిందే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X