వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి రథసారధ్యం చేపట్టినఅద్వానీ
న్యూఢిల్లీ:మాజీఉపప్రధాని ఎల్.కె. అద్వాని భారతీయ జనతాపార్టీనూతన అధ్యక్షుడుగా మంగళవారంనాడుపదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడబిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒకకార్యక్రమంలో వందలాదిమంది పార్టీకార్యకర్తలు పాల్గొని మేళతాళాలతో,బాణసంచా కాలుస్తూ అద్వానికి ఘనంగాస్వాగతం పలికారు.
అద్వాని వెంటపార్టీ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడుకూడా వున్నారు. వెంకయ్యనాయుడు నుంచిబాధ్యతలు స్వీకరించడానికి ముందుగాఅద్వానీ జనసంఘ్వ్యవస్థాపకుడు దీనదయాళ్ఉపాధ్యాయ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులుఅర్పించారు. ఈ కార్యక్రమంలో అద్వాని భార్యకమల, కుమార్తె ప్రతిమలు కూడా పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, October 19, 2004, 23:53 [IST]