వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరువుబృందంపై ముద్దు ఆగ్రహం
హైదరాబాద్:రాష్ట్రానికి వచ్చిన కేంద్ర కరువుబృందం మొక్కుబడిగా కరువుపైఅధ్యయనం చేసి తిరిగి వెళ్ళిందనికాంగ్రెస్ శాసన సభా పక్షంవిమర్శించింది.
ఈ బృందం పర్యటనకంటితుడుపు వంటిదని కాంగ్రెస్ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడుమంగళవారం ఇక్కడ విలేకరులసమావేశంలో అన్నారు.ప్రస్తుతమున్న కరువు మండలాలకు తోడు మరోనూట యాభై మండలాలను కరువు పీడితప్రాంతాలుగా ప్రక టించాలని ఆయన డిమాండ్చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ఎమ్మెల్యేలుమల్రెడ్డి రంగారెడ్డి,వెంకటరమణ పాల్గొన్నారు.
Story first published: Tuesday, October 19, 2004, 23:53 [IST]