వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోరుతున్నవన్నీప్రజలకోసమే:నక్సల్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ భారతీయజనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడిగాలాంఛనంగా పదవీ బాధ్యతలుస్వీకరించారు. మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడితో కలిసి ఆయన పార్టీకార్యాలయానికి వచ్చినప్పుడు ఘనస్వాగతం లభించింది.

వెంకయ్యనాయుడినుంచి పదవీ బాధ్యతలుస్వీకరించడానికి ముందు అద్వానీజనసంఘ్‌ వ్యవస్థాపకుడుదీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ విగ్రహానికిపూలమాల వేసి నివాళులర్పించారు. అద్వానీసతీమణి కమల, కూతురు ప్రతిభ ఈకార్యక్రమానికి హాజరయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X