వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్ళొస్తాం, పిలిస్తేమళ్ళీ వస్తాం: నక్సల్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:చర్చలకు వచ్చిన నక్సలైట్లు అడవుల్లోకి తిరిగి వెళ్ళిపోయినందువల్లతాము మామూలుగా పోలీసు విధులు నిర్వహిస్తామని రాష్ట్రపోలీసుడైరెక్టర్‌ జనరల్‌ సుకుమార చెప్పారు.కోర్టులు, ప్రభుత్వాలు ఆదేశించినవిధంగా తాము నడుచుకుంటామని, చర్చలకు వచ్చిననక్సలైట్లకురక్షణ కల్పించామని, వారిని భద్రంగాఅడవుల్లోకి పంపామని ఆయన బుధవారం ఇక్కడ విలేకరులసమావేశంలో అన్నారు.

ఇకమామూలుగానే నక్సలైట్ల కదలికలనుపోలీసులు గమనిస్తూ ఉంటారనిఆయన అన్నారు. చర్చల కారణంగా పోలీసులకునక్సలైట్లకు మధ్యసుహృద్భావ వాతావరణంఏర్పడిందని సుకుమారఅభిప్రాయపడ్డారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయనఅడవుల్లో ఉండే నక్సలైట్లకు ప్రపంచబ్యాంకు గురించిఏమితెలుసని ఆయన ఎద్దేవా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X