వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులిచింతల లబ్దిదారులుధాన్యం ఇవ్వాలి:నెహ్రూ

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:పులిచింతల ప్రాజెక్టు వల్ల లాభం పొందేరైతులు ఎకరానికి రెండు బస్తాల ధాన్యాన్ని ప్రభుత్వానికి లెవీగాఇవ్వాలనికృష్ణాజిల్లా కంకిపాడు కాంగ్రెస్‌శాసనసభ్యుడు దేవినేని నెహ్రూఅన్నారు.

అధికారంలో ఉన్నప్పుడుపులిచింతల నిర్మిస్తామని ప్రజలను మభ్యపెట్టిన తెలుగుదేశంపార్టీఇప్పుడు ఈ రిజర్వాయరునువ్యతిరేకించడం అవకాశవాదరాజకీయాలకు నిదర్శనమని ఆయనవిమర్శించారు. పులిచింతల రిజర్వాయరుకోసం అప్పటి టిడిపి ఎమ్మెల్యే ఆలపాటిరాజేంద్రప్రసాద్‌ అమెరికాలో పర్యటించిప్రవాసాంధ్రుల సమావేశాలు నిర్వహించారు.పులిచింతల ప్రాజెక్టుపైప్రవాసాంధ్రులు రెండు ధృవాలుగావిడిపోయి ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X