వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతల లబ్దిదారులుధాన్యం ఇవ్వాలి:నెహ్రూ
విజయవాడ:పులిచింతల ప్రాజెక్టు వల్ల లాభం పొందేరైతులు ఎకరానికి రెండు బస్తాల ధాన్యాన్ని ప్రభుత్వానికి లెవీగాఇవ్వాలనికృష్ణాజిల్లా కంకిపాడు కాంగ్రెస్శాసనసభ్యుడు దేవినేని నెహ్రూఅన్నారు.
అధికారంలో ఉన్నప్పుడుపులిచింతల నిర్మిస్తామని ప్రజలను మభ్యపెట్టిన తెలుగుదేశంపార్టీఇప్పుడు ఈ రిజర్వాయరునువ్యతిరేకించడం అవకాశవాదరాజకీయాలకు నిదర్శనమని ఆయనవిమర్శించారు. పులిచింతల రిజర్వాయరుకోసం అప్పటి టిడిపి ఎమ్మెల్యే ఆలపాటిరాజేంద్రప్రసాద్ అమెరికాలో పర్యటించిప్రవాసాంధ్రుల సమావేశాలు నిర్వహించారు.పులిచింతల ప్రాజెక్టుపైప్రవాసాంధ్రులు రెండు ధృవాలుగావిడిపోయి ఉన్నారు.
Comments
Story first published: Thursday, October 21, 2004, 23:53 [IST]