వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాక్షనిజం కంటేనక్సలిజమే డేంజర్‌:వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఫ్యాక్షనిజం కంటే నక్సలిజం ప్రమాదకరమైనదనిముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు.గురువారం పోలీసు అమరవీరులసంస్మరణ సభలో ప్రసంగించిన ఆయన నక్సలైట్లుఆయుధాలు విడనాడాల్సిందేననిమరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు భద్రతకల్పించేందుకు ఆయుధాలు పోలీసుల వద్ద ఉండాలే కానీ విప్లవకారులచేతుల్లో ఉండరాదని ఆయన అన్నారు.

సమస్యలను సాకుగాచూపి పెత్తనం చెలాయించాలని చూస్తే సహించబోమనిముఖ్యమంత్రి హెచ్చరించారు. పల్లెసీమల్లో ప్రశాంత వాతావరణంఏర్పాటుకు కృషి చేయవలసిందిగా ఆయనపోలీసు సిబ్బందికి సూచించారు. హోంమంత్రిజానారెడ్డి మాట్లాడుతూ పోలీసులు మానవహక్కులనుదృష్టిలో ఉంచుకునిశాంతిభద్రతల విధులను నిర్వర్తించాలని,పేదల కన్నీళ్ళను, కష్టాలనుపట్టించుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X