వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర గ వర్నరుబర్నాలా తమిళనాడుకు బదిలీ?
హైదరాబాద్:రాష్ట్ర గవర్నరు సుర్జీత్ సింగ్బర్నాలా తమిళనాడుకు బదిలీ కానున్నట్టువిశ్వసనీయంగా తెలిసింది. కేంద్రంలోమన్మోహన్ సింగ్ నాయకత్వంలోకాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంఏర్పడిన తర్వాత తొలిసారిగా భారీగాకొత్త గవర్నర్ల నియాకం, బదిలీలుచేయనున్నారు.
కొత్త ప్రభుత్వంరాగానే బిజెపి ప్రభుత్వ హయాంలో నియమితులైన తమిళనాడుగవర్నరు రామమోహనరావునుతొలగించి ఎన్. జనార్ధనరెడ్డిని నియమించాలనుకున్నారు. గవర్నరుపదవిని జనార్ధనరెడ్డితిరస్కరించడంతో ఆ ప్రయత్నానికి బ్రేకుపడింది. బర్నాలాను తమిళనాడుగవర్నరుగా బదిలీ అయ్యేఅవకాశముంది.
Comments
Story first published: Friday, October 22, 2004, 23:53 [IST]