వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భర్తనుమెడ పిసికి హత్య చేసిన భార్య
కర్నూలు:తాగివచ్చి తనను వేధిస్తున్న భర్తనుభార్య హత్య చేసినసంఘటన కర్నూలులో జరిగింది. పండుగ రోజు ఈసంఘటన జరగడం చుట్టుపక్కల ప్రజల్లోసంచలనం కలిగించింది.
కార్మికుడిగాపనిచేసే భర్త దసరా రోజు తాగి వచ్చి ఇంట్లోపడుకున్న సమయంలో భార్య చాకలిలక్ష్మి అతని మెడకు తాడు బిగించి హత్య చేసిపోలీసుల ఎదుట లొంగిపోయింది. తనకులైంగిక సుఖం ఇవ్వడం లేదంటూతనను భర్త తీవ్రంగా వేధించేవాడని, వాటిని భరించలేక అతడినిహత్య చేశానని ఆమె అంగీకరించింది.వీరిద్దరికీ పెళ్ళయి పద్నాలుగేళ్ళు అయింది.
Comments
Story first published: Friday, October 22, 2004, 23:53 [IST]