వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హడలెత్తిస్తున్నవర్మ మర్రిచెట్టు
కడప:నలభై లక్షల ఇళ్ళు నిర్మించి రాష్ట్రంలోఅందరికీ సొంత ఇంటి సదుపాయంకల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖరరెడ్డి శుక్రవారం కడపజిల్లా పర్యటనలో ప్రకటించారు. సిఎంఅయిన తర్వాత ఆయన తొలిసారిగాఆయన సొంత జిల్లాలో పర్యటించి వివిధకార్యక్రమాల్లో పాల్గొన్నారు. కడపజిల్లాలోని పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులనునాలుగు వందల యాభై కోట్లఖర్చుతో రెండేళ్ళలో పూర్తి చేస్తామనిఆయన హామీ ఇచ్చారు.
జిల్లాలోఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఆయనపర్యటన సాయంత్రం ఆరుగంటలవరకు సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశంపార్టీకి ఇదిమింగుడు పడడం లేదని ఆయన ప్రజలహర్షద్వానాల మధ్య ప్రకటించారు.
Comments
Story first published: Friday, October 22, 2004, 23:53 [IST]