వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టులతోచర్చలపై జానా ఆశాభావం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మావోయిస్టులతో చర్చలు సఫలమవుతాయన్నఆశాభావాన్ని హోంమంత్రి కె.జానారెడ్డి వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని తిరుమలగిరిలోనూతన ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ భవనాన్నిప్రారంభించిన అనంతరం ఆయనవిలేకరులతో కొంతసేపు మాట్లాడారు.

ఈనెల ముప్పైన జరుగనున్న మంత్రివర్గసమావేశంలో నక్సలైట్లతో రెండో విడతచర్చలపై నిర్ణయం తీసుకుంటామనిఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడమేతమ ప్రభుత్వ ధ్యేయమని, అందువల్లనేనక్సలైట్లతో చర్చలకు చొరవతీసుకున్నామని జానారెడ్డి చెప్పారు.మొదటి విడత చర్చల్లో ముఖ్యమైననిర్ణయాలేవీ తీసుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X