వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదేళ్ళలోమిగులు భూముల పంపిణీ: రెవిన్యూమంత్రి
శ్రీకాకుళం:ఐదేళ్ళలో మిగులు భూములను పేదలకుపంచుతామని రాష్ట్ర రెవిన్యూ శాఖమంత్రిధర్మాన ప్రసాదరావు శనివారంఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేకచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
వివిధశాఖల్లో వివాదంలో ఉన్న భూముల కేసులపరిష్కారానికి ఒక కమిషన్ వేసే ఆలోచనప్రభుత్వానికి ఉందని ఆయన వివరించారు.పట్టణ, నగరాల్లోని ప్రభుత్వ భూములుకబ్జా కాకుండా చూసేందుకు ల్యాండ్ బ్యాంక్నుప్రారంభించనున్నట్టు ఆయనతెలిపారు.
Comments
Story first published: Saturday, October 23, 2004, 23:53 [IST]