వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ళలోమిగులు భూముల పంపిణీ: రెవిన్యూమంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం:ఐదేళ్ళలో మిగులు భూములను పేదలకుపంచుతామని రాష్ట్ర రెవిన్యూ శాఖమంత్రిధర్మాన ప్రసాదరావు శనివారంఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేకచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

వివిధశాఖల్లో వివాదంలో ఉన్న భూముల కేసులపరిష్కారానికి ఒక కమిషన్‌ వేసే ఆలోచనప్రభుత్వానికి ఉందని ఆయన వివరించారు.పట్టణ, నగరాల్లోని ప్రభుత్వ భూములుకబ్జా కాకుండా చూసేందుకు ల్యాండ్‌ బ్యాంక్‌నుప్రారంభించనున్నట్టు ఆయనతెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X