వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యూజర్ చార్జీలస్ధానే సర్వీసు చార్జి: సిఎం
హైదరాబాద్:వివిధ ప్రభుత్వ శాఖల్లో, ఆస్పత్రుల్లో వసూలుచేస్తున్న యూజర్ చార్జీలను ఇకమీదట సర్వీసు చార్జీలుగా వ్యవహరిస్తామనిముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. రాష్ట్రపోలీసు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జూబిలీహాల్లో ఏర్పాటుచేసిన సెమినార్ను ప్రారంభించి ఆయనప్రసంగించారు.
అసెంబ్లీ,సచివాలయంతదితర ముఖ్యమైన ప్రదేశాల్లోరక్షణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రొటెక్షన్ఫోర్స్ వంటివి ఇతరరాష్ట్రాల్లో లేవు. ఈ ఫోర్సులో ముప్పైశాతం పోస్టులు మహిళలకు కేటాయించాలని రాజశేఖరరెడ్డిసూచించారు.హోంమంత్రి జానారెడ్డి మాట్లాడుతూఎస్పీఎఫ్ వంటి వినూత్న దళానికిప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు అవసరమనిఅభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Saturday, October 23, 2004, 23:53 [IST]