వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపైవెయిటింగ్ లేదు, ఫైటింగే:కెసిఆర్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇక ఒక్కక్షణం కూడా వేచి చూసేది లేదనితెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్రమంత్రి కె. చంద్రశేఖరరావుఆవేశంగా అన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యేలా చూడడానికి ఆదివారంసాయంత్రం ఆయనఢిల్లీకి ప్రయాణమయ్యారు.
మహారాష్ట్రఎన్నికల ప్రక్రియ పూర్తయింది కాబట్టితెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావాలని ఆయన అన్నారు.కేంద్రంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణరాష్ట్రం ఏర్పాటు అంశం ఉన్నందున ఈప్రక్రియను ఢిల్లీ వెళ్ళి వేగవంతం చేస్తానని,సోనియా గాంధీని, మన్మోహన్సింగ్ను కలుసుకుని వివరిస్తామనిఆయన చెప్పారు.
Story first published: Sunday, October 24, 2004, 23:53 [IST]