నక్సల్స్తోచర్చలు ఒక ఫార్సు: సత్యమూర్తి
శ్రీనగర్:తనపై జరిగిన హత్యాయత్నం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడుఒమర్ అబ్దుల్లా తృటిలోతప్పించుకున్నారు. అనంతనాగ్లోఉగ్రవాదుల తూటాలకు బలైన అలీబేగ్సమాధిని సందర్శించడానికి ఆయనఆదివారం స్మశానానికి చేరుకున్నప్పుడు ఈసంఘటన జరిగింది. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా రోడ్డు పక్కన కారుబాంబుపేలింది. ఈ సంఘటనలో ఒమర్ కారు అద్దాలుపగిలాయి.
ఈ సంఘటనలో ఒకవ్యక్తిమరణించగా పలువురుగాయపడ్డారు. ఒమర్, ఫరూక్ల కార్లువెళ్ళిన కొన్ని క్షణాలకే కారు బాంబు పేలింది.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిందనడానికి ఈ బాంబు పేలుడేనిదర్శనమని ఒమర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్:ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్యతొలి విడత జరిగిన చర్చలు ఒకప్రహసనమని మాజీ నక్సలైట్ నాయకుడు, విప్లవ కవి కెజి సత్యమూర్తిఅభివర్ణించారు. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు గల వారి మధ్యచర్చల ద్వారా రాజీ ఎలా సాధ్యమవుతుందనిఆయన ప్రశ్నించారు.