వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులిచింతలరైతులకుఆర్నెల్లలో పరిహారం:సిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పులిచింతల రిజర్వాయరు వల్లనిర్వాసితులయ్యే, భూములు కోల్పోయేగ్రామాల ప్రజలకు ఆరు నెలల్లోనష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు.

సోమవారం పది గ్రామాలకుచెందిన పులిచింతల బాధితులు ముఖ్యమంత్రినివాసానికి వచ్చారు. ముంపునకుగురయ్యే భూములకుకలెక్టర్లు-రైతులు చర్చించుకున్న అనంతరంన్యాయంగా నష్టపరిహారాన్ని నిర్ణయిస్తామనిముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఇళ్ళుకోల్పోయే వారికిప్రత్యామ్నాయంగా ఇళ్ళస్ధలాలు ఇస్తామనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X