వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పులిచింతలరైతులకుఆర్నెల్లలో పరిహారం:సిఎం
హైదరాబాద్:పులిచింతల రిజర్వాయరు వల్లనిర్వాసితులయ్యే, భూములు కోల్పోయేగ్రామాల ప్రజలకు ఆరు నెలల్లోనష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు.
సోమవారం పది గ్రామాలకుచెందిన పులిచింతల బాధితులు ముఖ్యమంత్రినివాసానికి వచ్చారు. ముంపునకుగురయ్యే భూములకుకలెక్టర్లు-రైతులు చర్చించుకున్న అనంతరంన్యాయంగా నష్టపరిహారాన్ని నిర్ణయిస్తామనిముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఇళ్ళుకోల్పోయే వారికిప్రత్యామ్నాయంగా ఇళ్ళస్ధలాలు ఇస్తామనిఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, October 25, 2004, 23:53 [IST]