వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మార్టిన్సెంచరీ: పటిష్టస్థితిలో ఆసీస్
నాగాపూర్:మార్టిన్ సెంచరీతో ఆస్ట్రేలియా భారత్తోజరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లోపటిష్టస్థితికి చేరుకుంది. మార్టిన్నూటా పద్నాలుగు పరుగులు చేశాడు.తొలి రోజు మంగళవారం ఆట ముగిసేసమయానికి తన తొలి ఇన్నింగ్స్లోఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 362 పరుగులుచేసింది. లెహ్మాన్తో కలిసి మార్టిన్ జట్టుస్కోరుకు 148 పరుగులు జోడించాడు.ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్పై భారతబౌలర్లు ఏ మాత్రం ప్రభావంచూపలేకపోయారు.
Comments
Story first published: Tuesday, October 26, 2004, 23:53 [IST]