వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడుగవర్నర్‌ పియస్‌ రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు గవర్నర్‌ పి.యస్‌.రామమోహన్‌ రావు తన పదవికిరాజీనామా చేశారు. తన రాజీనామాలేఖను ఆయన రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌కు మంగళవారంసమర్పించారు.

జాతీయప్రజాస్వామ్య కూటమి (యన్‌డిఎ) ప్రభుత్వహయాంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినరిటైర్డ్‌ పోలీసు అధికారి పి.యస్‌.రామమోహన్‌ రావు తమిళనాడుగవర్నర్‌గా నియమితులయ్యారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటిఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పాత్ర ఆయనగవర్నర్‌గా నియమితులు కావడంవెనక ఉన్నదనే వార్తలు అప్పట్లోవచ్చాయి.కేంద్రంలోప్రభుత్వం మారడంతోరామమోహన్‌ రావు రాజీనామాచేయాల్సిన పరిస్థితిని ఎదుర్కున్నారు.గవర్నర్‌ను మార్చాలని డియంకెకేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దీంతోరామమోహన్‌ రావును గోవాలాంటిచోటికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వంనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో మనస్తాపం చెందినరామమోహన్‌ రావు తన పదవికిరాజీనామా చేశారు. గవర్నర్‌ బదిలీనిసవాల్‌ చేస్తూ జయలలిత ప్రభుత్వంసుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినా ఫలితంలేకపోయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X