వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉదయభానుపెళ్ళి, పోలీసులకు ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:కరీంనగర్‌ జిల్లా మానుకొండూరులోజరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యోదంతంతీవ్ర విషాదాన్ని నింపింది. మానుకొండూరులోతొమ్మిదేళ్ల విద్యార్థిని రజితమానుకొండూరులో సింగిల్‌ విండోగోదాముల్లో సోమవారం హత్యకుగురైంది.

రజితహత్యకు నిరసనగా విద్యార్థినీవిద్యార్థులు మౌన ప్రదర్శననిర్వహించారు. పాఠశాలకు సెలవుప్రకటించారు. జిల్లా వ్యాప్తంగాసంచలనం సృష్టించిన ఈ హత్యోదంతాన్నిపోలీసులు పరిశోధిస్తున్నారు. జాగిలాలనురంగంలోకి దించారు. రజిత కథలురాసేదని, తెలివైన పిల్ల అని పాఠశాలఉపాధ్యాయులు అంటున్నారు. భర్తఆదరణకు కరువైన రజిత తల్లినర్సవ్వ శోక సముద్రంలోమునిగిపోయింది. ఆమె పరిస్థితి చెప్పనలవికాకుండా ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X