వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నూలులోమంత్రులకు చేదు అనుభవం
కర్నూలు:కర్నూలు కలెక్టరేట్ ముందు దీక్షచేస్తున్న నిరుద్యోగులు మంత్రులు డి.శ్రీనివాస్, మారెప్పలను ఘెరావ్ చేశారు.తొంబై ఎనిమిది జీవోపై నీటి ముంపునిరుద్యోగుల సంఘం సభ్యులుమంత్రులను నిలదీశారు. ఈ జీవోపైతమకు హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు.
Comments
Story first published: Wednesday, October 27, 2004, 23:53 [IST]