వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలులోమంత్రులకు చేదు అనుభవం

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు:కర్నూలు కలెక్టరేట్‌ ముందు దీక్షచేస్తున్న నిరుద్యోగులు మంత్రులు డి.శ్రీనివాస్‌, మారెప్పలను ఘెరావ్‌ చేశారు.తొంబై ఎనిమిది జీవోపై నీటి ముంపునిరుద్యోగుల సంఘం సభ్యులుమంత్రులను నిలదీశారు. ఈ జీవోపైతమకు హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు.

ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితోచర్చించి సమస్య పరిష్కారానికి చర్యలుతీసుకుంటామని శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు."మమ్మల్ని వదిలేయండి.సియంతో మాట్లాడ్తాం కదా! అని శ్రీనివాస్‌చెప్పినా వారు వినిపించుకోలేదు.మంత్రుల సమాధానాలతో నిరుద్యోగులుసంతృప్తి చెందలేదు. జీవో విషయమైముఖ్యమంత్రికి తెలుసునని, అధికారంలోలేనప్పుడు తమకు హామీ ఇచ్చారని, ఇప్పుడుతెలియనట్లు మాట్లాడుతున్నారనిసంఘం ప్రతినిధులువిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X