వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధాలేశాంతికి ఆటంకం: పురుషోత్తమరావు
వరంగల్:రాష్ట్రంలో శాంతి స్థాపనకు యాత్రనిర్వహించనున్నట్లు నక్సల్స్తోజరుగుతున్న చర్చల్లో ప్రభుత్వప్రతినిధి పురుషోత్తమరావు చెప్పారు.ఈ శాంతి యాత్రను ఈ నెల ఏడవ తేదీనుంచి సిటిజన్స్ ఫోరం ఫర్ డెమొక్రసీతరఫున చేపడుతున్నట్లు ఆయనబుధవారం విలేకరులతోచెప్పారు.
Comments
Story first published: Wednesday, October 27, 2004, 23:53 [IST]