వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలేశాంతికి ఆటంకం: పురుషోత్తమరావు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌:రాష్ట్రంలో శాంతి స్థాపనకు యాత్రనిర్వహించనున్నట్లు నక్సల్స్‌తోజరుగుతున్న చర్చల్లో ప్రభుత్వప్రతినిధి పురుషోత్తమరావు చెప్పారు.ఈ శాంతి యాత్రను ఈ నెల ఏడవ తేదీనుంచి సిటిజన్స్‌ ఫోరం ఫర్‌ డెమొక్రసీతరఫున చేపడుతున్నట్లు ఆయనబుధవారం విలేకరులతోచెప్పారు.

రాష్ట్రంలోశాంతి స్థాపనకు నక్సల్స్‌ ఆయుధాలేఆటంకమని ఆయన అభిప్రాయపడ్డారు.మహాత్మా గాంధీ, మార్క్స్‌, మావోల ఆలోచనావిధానాలతో కొత్త సిద్ధాంతాన్నిరూపొందించుకుని సమాజ శ్రేయస్సుకుకృషి చేయాల్సిన అవసరం ఉన్నదని,దీన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికే శాంతియాత్ర చేస్తున్నామని ఆయనవివరించారు. మావో, గాంధీలదిలక్ష్యమొక్కటేనని, మార్గాలే వేరని,శాంతి మార్గంలో వారి లక్ష్యాలనుసాధించడానికి అవకాశం ఉన్నదనిఆయన అన్నారు. కొత్త సిద్ధాంతంప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంఅవుతుందని, సామాజిక, ఆర్థిక నిర్మాణానికిఅది దోహదపడుతుందని ఆయన అన్నారు.పదేళ్లలో ఈ సిద్ధాంతంతోగణనీయమైన మార్పునుసాధించవచ్చునని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X