వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్భూమి పోరు చర్చలకు దెబ్బ: వేదిక
హైదరాబాద్:సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్ల భూమిపంపిణీ పోరు ప్రభుత్వంతోజరుగుతున్న చర్చలను దెబ్బ తీసేప్రమాదం ఉన్నదని పౌర స్పందనవేదిక ప్రతినిధులు అన్నారు. నక్సలైట్లుఆయుధాలతో సంచరించడం సరి కాదనివేదిక ప్రతినిధులు యస్. ఆర్.శంకరన్, ప్రొఫెసర్ హరగోపాల్,ప్రొఫెసర్ జయశంకర్ తదితరులుబుధవారం విలేకరుల సమావేశంలోఅభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Wednesday, October 27, 2004, 23:53 [IST]