వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌భూమి పోరు చర్చలకు దెబ్బ: వేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్ల భూమిపంపిణీ పోరు ప్రభుత్వంతోజరుగుతున్న చర్చలను దెబ్బ తీసేప్రమాదం ఉన్నదని పౌర స్పందనవేదిక ప్రతినిధులు అన్నారు. నక్సలైట్లుఆయుధాలతో సంచరించడం సరి కాదనివేదిక ప్రతినిధులు యస్‌. ఆర్‌.శంకరన్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌,ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితరులుబుధవారం విలేకరుల సమావేశంలోఅభిప్రాయపడ్డారు.

తొలిదశ చర్చల ద్వారా ఒకడుగుముందుకు వేశామని, చర్చలు ఇంకాముందుకు సాగాలన్నదే తమఅభిమతమని వారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించే దిశగా చర్చలుజరగాలని వారన్నారు. ఏవైనా అనుమానాలుఎదురైతే ముఖాముఖి మాట్లాడుకొనిపరిష్కరించుకోవచ్చునని వారన్నారు.తొలి దశ చర్చల తర్వాతపరస్పర ఆరోపణలు సరి కాదనివారన్నారు. నక్సల్స్‌, ప్రభుత్వంపరస్పరం సహకరించుకొని చర్చలనుముందుకు తీసుకెళ్లాలని వారుఅభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X