వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి ప్రాజెక్టులటెండర్లలో అవినీతి: కడియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో ఖరారులోఅవినీతి చోటు చేసుకుంటోందని తెలుగుదేశంనాయకుడు, మాజీ భారి నీటి పారుదల శాఖామంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనివారు,కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనాన్నిదోచుకుంటున్నారని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలోవిమర్శించారు.

ముందేనిర్ణయించుకుని నీటి పారుదల ప్రాజెక్టులటెండర్లను అధిక మొత్తానికి ఖరారుచేస్తున్నారని ఆయన అన్నారు. వేల కోట్లరూపాయల ప్రజాధనాన్నికొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు.శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంటెండర్‌ను తమ ప్రభుత్వం నూటాఎనబై కోట్ల రూపాయలకు ఖరారుచేయగా, ప్రస్తుత కాంగ్రెస్‌ప్రభుత్వం ఐదు వందల యాబై ఆరుకోట్ల రూపాయలకు ఖరారు చేసిందనిఆయన ఉదహరించారు. ఈ అవినీతిపై తాముబహిరంగ చర్చకు సిద్ధంగావున్నామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X