వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీటి ప్రాజెక్టులటెండర్లలో అవినీతి: కడియం
హైదరాబాద్:సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో ఖరారులోఅవినీతి చోటు చేసుకుంటోందని తెలుగుదేశంనాయకుడు, మాజీ భారి నీటి పారుదల శాఖామంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనివారు,కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనాన్నిదోచుకుంటున్నారని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలోవిమర్శించారు.
Comments
Story first published: Wednesday, October 27, 2004, 23:53 [IST]