వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడో టెస్టు:కంగారెత్తిన భారత్
నాగపూర్:ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్లో భారతక్రికెటర్లను కంగారెత్తిస్తోంది.బ్యాటింగ్, బౌలింగ్లలో ఆస్ట్రేలియా భారత్పైఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 185పరుగులకే భారత్ను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. మొహ్మద్ కైఫ్ ఒక్కడే అర్థసెంచరీ సాధించాడు. కైఫ్ గురువారంయాబై ఐదు పరుగుల వద్దఅవుటయ్యాడు. మిగతా భారతబ్యాట్స్మెన్ ఎవరు కూడా 22పరుగులను దాటిచేయలేకపోయారు.
Comments
Story first published: Thursday, October 28, 2004, 23:53 [IST]