వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రామస్థులచేతిలో ముగ్గురు నకిలీల హత్య
మహబూబ్నగర్:మహబూబ్నగర్ జిల్లా అంకరగ్రామస్థులు ముగ్గురు నకిలీనక్సలైట్లను చంపారు. పథకంప్రకారం ఎనిమిది మంది గల నకిలీనక్సలైట్ల ముఠాను గ్రామానికిరప్పించి దాడి చేశారు. ఈ దాడిలోముగ్గురు మరణించారు.
Comments
Story first published: Thursday, October 28, 2004, 23:53 [IST]