వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామస్థులచేతిలో ముగ్గురు నకిలీల హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌:మహబూబ్‌నగర్‌ జిల్లా అంకరగ్రామస్థులు ముగ్గురు నకిలీనక్సలైట్లను చంపారు. పథకంప్రకారం ఎనిమిది మంది గల నకిలీనక్సలైట్ల ముఠాను గ్రామానికిరప్పించి దాడి చేశారు. ఈ దాడిలోముగ్గురు మరణించారు.

నకిలీనక్సలైట్ల ముఠా సభ్యులు బెదిరింపులతోడబ్బులు, నగలు గుంజుతుండడంతోవిసిగిపోయిన గ్రామస్థులు ఆ పనికిపాల్పడ్డారు. నకిలీ నక్సలైట్లపైగ్రామస్థులు కారంపొడి, కత్తులు,కొడవళ్లతో దాడి చేశారు.మరణించిన ఇద్దరిలో తిరుపతయ్య,అనంతయ్య అదే గ్రామానికిచెందినవారు. వారు నకిలీ నక్సలైట్లనితమకు తెలియదని వారి కుటుంబసభ్యులంటున్నారు. ఈ ముఠాకునాయకత్వం వహిస్తున్న మరోవ్యక్తి కూడా మరణించాడు. ఇతనివివరాలు తెలియాల్సి వుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X