వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్భూఆక్రమణలపై వైయస్ మండిపాటు
ఒంగోలు:సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్ల భూఆక్రమణలపై ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి తీవ్రంగామండిపడ్డారు. మావోయిస్టుల మాదిరిగాఇతరులు కూడా తుపాకులు పట్టుకొని తిరిగితేరాష్ట్రంలో ఆరాచకమేనని ఆయనఅన్నారు. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లోఆయన రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపలు బహిరంగ సభల్లోప్రసంగించారు.
Comments
Story first published: Thursday, October 28, 2004, 23:53 [IST]