వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడో టెస్టు:భారత్ చారిత్రాత్మక అపజయం
హైదరాబాద్:చర్చల ఫలితం ప్రభుత్వంపైనేఆధారపడి ఉన్నదని సిపిఐ (మావోయిస్టు)ప్రతినిధి సుధాకర్ అన్నారు. ఒక అటవీప్రాంతంలో ఆయన విలేకరులతోమాట్లాడారు. అత్యంత ప్రధానమైనభూమి సమస్యను ప్రభుత్వం ఎందుకునిర్లక్ష్యం చేస్తున్నదో అర్థంకావడం లేదని ఆయన అన్నారు. తమవైపు నుంచి తొలి దశ చర్చలుఫలవంతమైనట్లేనని భావిస్తున్నామనిఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, October 29, 2004, 23:53 [IST]