వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండో విడతచర్చలకుఆయుధం మెలిక
హైదరాబాద్:నక్సలైట్లతో రెండో విడత చర్చలకుప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే నక్సలైట్లుఆయుధాలను విడిచిపెట్టినతర్వాతే చర్చలు సాధ్యమని రాష్ట్రప్రభుత్వం శనివారం మధ్యాహ్నంస్పష్టం చేసింది.
రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయంతీసుకున్నారు. నక్సలైట్లు ఆయుధాలువిడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలనిమంత్రివర్గ సమావేశంలోతీర్మానించారు. రెండో విడత చర్చలుజరగాలంటే ఆయుధాలు వదిలి పెట్టాలన్నషరతును ప్రభుత్వం విధించడంతోనక్సలైట్లతో రెండో విడత చర్చలుప్రశ్నార్ధకంగా మారాయి.
Story first published: Saturday, October 30, 2004, 23:53 [IST]