వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో విడతచర్చలకుఆయుధం మెలిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లతో రెండో విడత చర్చలకుప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే నక్సలైట్లుఆయుధాలను విడిచిపెట్టినతర్వాతే చర్చలు సాధ్యమని రాష్ట్రప్రభుత్వం శనివారం మధ్యాహ్నంస్పష్టం చేసింది.

రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయంతీసుకున్నారు. నక్సలైట్లు ఆయుధాలువిడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలనిమంత్రివర్గ సమావేశంలోతీర్మానించారు. రెండో విడత చర్చలుజరగాలంటే ఆయుధాలు వదిలి పెట్టాలన్నషరతును ప్రభుత్వం విధించడంతోనక్సలైట్లతో రెండో విడత చర్చలుప్రశ్నార్ధకంగా మారాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X