వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింహాద్రిఅప్పన్న చెంత బాబు దంపతులు
సింహాచలం:మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుదంపతులు ఆదివారం సింహాద్రి అప్పన్ననుసందర్శించుకున్నారు.
చంద్రబాబునాయుడు,ఆయన సతీమణి భువనేశ్వరిసింహాచలంలోని వరాహలక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు.వారికి పూజారులు ఆలయ మర్యాదలతోస్వాగతం చెప్పారు. చంద్రబాబుపర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలోకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు.
Comments
Story first published: Sunday, October 31, 2004, 23:53 [IST]