వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్యకర్తలకుతగిన గుర్తింపు: కేశవరావు
హైదరాబాద్:పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపుఇస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడైనడాక్టర్ కె. కేశవరావు చెప్పారు.పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికిమధ్య గల దూరాన్ని తగ్గిస్తామని కూడాఆయన అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయఇందిరా గాంధీ వర్ధంతి సభలో ఆయనఆదివారం పాల్గొన్నారు. ఈ సభలో పిసిసిపీఠం నుంచి వైదొలుగుతున్న డి.శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
Story first published: Sunday, October 31, 2004, 23:53 [IST]