వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్యకర్తలకుతగిన గుర్తింపు: కేశవరావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపుఇస్తామని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడిగా నియమితుడైనడాక్టర్‌ కె. కేశవరావు చెప్పారు.పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికిమధ్య గల దూరాన్ని తగ్గిస్తామని కూడాఆయన అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయఇందిరా గాంధీ వర్ధంతి సభలో ఆయనఆదివారం పాల్గొన్నారు. ఈ సభలో పిసిసిపీఠం నుంచి వైదొలుగుతున్న డి.శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.

పార్టీకార్యకర్తల మనోభావాలకుఅనుగుణంగా నడుచుకుంటామనికేశవరావు అన్నారు. సమస్యలపరిష్కారానికి తాము కృషిచేయనున్నట్లు ఆయన తెలిపారు.పిసిసి అధ్యక్షుడిగా ఇందిరా గాంధీవర్ధంతి సభ తనకు చివరిదికావడం గర్వకారణంగా ఉన్నదనిశ్రీనివాస్‌ అన్నారు. తాను పిసిసిఅధ్యక్షుడిగా ఉన్న పదిహేను నెలల పాటుసహకరించిన నాయకులకు,కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలుతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X