వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబునుమించిన వైయస్: తెలంగాణ రౌండ్టేబుల్
హైదరాబాద్:తెలంగాణలోని నీటి పారుదలప్రాజెక్టులను పూర్తి చేసినతర్వాతనే పోలవరం, పులిచింతలప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ రౌండ్టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడితొమ్మిదేళ్ల పాలనలో జరిగిన నష్టం కన్నాప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోతెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగేలాఉన్నదని సమావేశంఅభిప్రాయపడింది.
Story first published: Sunday, October 31, 2004, 23:53 [IST]